Breaking News

ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్

మన ప్రగతి న్యూస్/సిరిసిల్ల, జిల్లా స్టాపర్: ఆయిల్ పామ్ పంట సాగు ద్వారా అధిక దిగుబడితో పాటు దీర్ఘకాలంపాటు అధిక ఆదాయాన్ని పొందవచ్చని, పంట సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్...

ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్

మన ప్రగతి న్యూస్/సిరిసిల్ల, జిల్లా స్టాపర్: ఆయిల్ పామ్ పంట సాగు ద్వారా అధిక దిగుబడితో పాటు దీర్ఘకాలంపాటు అధిక ఆదాయాన్ని పొందవచ్చని, పంట సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్...

ఉచిత కంటి వైద్య శిబిరం:

మన ప్రగతి న్యూస్/ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి.గితే ఆదేశానుసారం రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం పోలీస్ వారి ఆధ్వర్యంలో రేపు అనగా తేది శుక్రవారం రోజున ఉదయం 10...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్‌గా అంకిత్ ఐఏఎస్ బాధ్యతల స్వీకారం…

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లానూతన జిల్లా కలెక్టర్‌గా అంకిత్, ఐఏఎస్ గురువారం సాయంత్రం 06:19 గంటలకు ఐడీఓసి కార్యాలయంలోని తన ఛాంబర్‌లో తొలి...

సీఎంఓ అధికారిగా నటిస్తూ మోసం – వేములవాడ ఏఎస్పీ చేతుల్లో నిందితుడు

మన ప్రగతి న్యూస్ /వేములవాడ: రంగారెడ్డి జిల్లా కుట్లూరు ప్రాంతానికి చెందిన సూర్య ప్రకాష్ బెట్టింగ్‌కు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సీఎంఓ అధికారిగా నటిస్తూ ప్రభుత్వ అధికారులను మోసం చేసిన రాయబండి...

అత్యవసర పరిస్థితుల్లో వచ్చే వారికి ప్రాథమిక చి కిత్స అందించాలి

ప్రాణం కాపాడుటకై సరైన మార్గ నిర్దేశం చేయాలి -ప్రైవేట్ వైద్యులకు ము న్సిపల్ చైర్మన్ హితవు మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి: అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వ చ్చే వారికి సరైన...

స్వామి కి లక్ష పుష్పార్చన

-హనుమంతుని సేవ మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి: మండల పరిధిలోని కను ముకుల గ్రామంలో గల శ్రీ పద్మావతి సమేత వెంక టే శ్వర స్వామి దేవాలయం లో స్వామివారికి గురు వారం...

అక్బర్పేట రోడ్డు ప్రమాదం..

మన ప్రగతి న్యూస్/దుబ్బాక; అక్బర్పేట భూంపల్లి మండలం చిత్తాపూర్ వద్ద జాతీయ రహదారిపై గురువారం గోర ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున వ్యక్తి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో...

జన్నారం రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి ఏన్కూర్ మండలం జన్నారం గ్రామంలోని రైతు వేదికలో గురువారం వైరా డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు టి. కరుణశ్రీ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు జరిగింది....

విరిగిన విద్యుత్ స్తంభం.

తప్పిన పెను ప్రమాదం .. మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి: నల్లబెల్లి మండలంలోని బస్టాండ్ దగ్గర లో గల జియో ఆఫీస్ ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీ కొని విద్యుత్ స్తంభం విరిగిపోయింది. విద్యుత్...

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: స్థానిక ఎస్బిఐ బ్యాంకు , ఏటీఎం నుండి కత్తిరింప బడిన 500 నోట్ల రూపా యలు బుధవారం నాడు ఓ వ్యక్తికి రావడం జరిగిం ది. 10...