Breaking News

అలిపిరిలోనే వసతి, కౌంటర్లు- ఇక బస్సుల్లోనే కొండపైకి, లైన్ క్లియర్..!! మన ప్రగతి న్యూస్/ తిరుపతి

తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. శ్రీవారి దర్శనం లో ఏఐ సాంకేతికత వినియోగానికి రంగం సిద్దమైంది. ఇందు కోసం ప్రతీ భక్తుడికి శాశ్వత ఐడీ ఇవ్వనున్నారు. ఇదే సమయంలో...

అలిపిరిలోనే వసతి, కౌంటర్లు- ఇక బస్సుల్లోనే కొండపైకి, లైన్ క్లియర్..!!

తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. శ్రీవారి దర్శనం లో ఏఐ సాంకేతికత వినియోగానికి రంగం సిద్దమైంది. ఇందు కోసం ప్రతీ భక్తుడికి శాశ్వత ఐడీ ఇవ్వనున్నారు. ఇదే సమయంలో...

పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

*ఎంఈఓ కోడెపాక రఘుపతి మనప్రగతి న్యూస్/చిట్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్లు మండల...

వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ ఏన్కూర్ మండలం లోని లచ్చగూడెం గ్రామంలో ప్రధాన రోడ్డు పక్కన వెళుతున్న మిషన్ భగీరథ పైప్ లైన్ నుంచి గత నాలుగైదు రోజుల నుంచి పైపు పగిలి నీళ్లు...

భగవద్గీత కంఠస్థ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన మాదినేని ఉషారాణి

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జాస్తి పల్లి గ్రామానికి చెందిన రైతు కుటుంబంలో పుట్టి పెరిగి పదవ తరగతి వరకు చదువు పూర్తయింది ఏన్కూర్ గ్రామానికి చెందిన మాదినేని...

హత్నూర మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

మన ప్రగతి న్యూస్/హత్నూర: సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని దౌల్తాబాద్, కాసాల, దేవులపల్లి,హత్నూర, వడ్డేపల్లి, మల్కాపూర్, తదితర గ్రామాలలో చిన్న పెద్ద తేడా లేకుండా ఘనంగా హోలీ సంబరాలు చేసుకున్నారు. తీరొక్క రంగులతో...

BRTU ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (BRTU) ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో ఘనంగా హోలీ వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. కార్మిక కుటుంబాలలో అన్ని రంగులు కలిసి పోయిన విధంగా తమ...

బుద్ధవనం ను సందర్శించిన ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి అంతర్జాతీయ పర్యాట కేంద్రం నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని బుధవారం రోజు తెలంగాణ రాష్ట్రం ఎస్టీ ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో...

అక్రమ కట్టడాన్ని తొలగించాలి.

--తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఈసం సుధాకర్. మనప్రగతి న్యూస్/మహబూబాబాద్ జిల్లా బ్యూరో : గూడూరు మండల కేంద్రంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని తొలగించకపోతే తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఆక్రమిస్తామని తుడుం దెబ్బ రాష్ట్ర...

ధ్యానం తో సంపూర్ణ ఆరోగ్యం…..

మన ప్రగతి న్యూస్ /ఆత్మకూరు ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ నెస్ సెంటర్ కోఆర్డినేటర్ శారద అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీరామచంద్ర మిషన్ హార్ట్...