వేములవాడ దర్గా తరలింపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
మన ప్రగతి న్యూస్ /వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని దర్గా తరలింపు వ్యవహారంలో వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దర్గా తరలింపునకు సంబంధించిన నిర్ణయంపై పూర్తి వివరాలతో...
