హుజూర్నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు కౌన్సిలర్ ఏకీగ్రీవంగా ఎన్నిక
మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట/హుజూర్నగర్ మేదరి బంధువులకుతెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన మేదరి జాతి యువ కిశోరాలు అయిన ఎన్నికైన సులువ నాగలక్ష్మి చంద్రశేఖర్ నిశాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా...
