Breaking News

పొంగులేటి చెప్పారంటే”చెప్పిన పని”చేసినట్లే

భూదాన్ నిర్వాసితుల కన్నీరు తుడిచేందుకు సిద్ధమైన… ముగ్గురు మంత్రులు.. నేడే పట్టాల పంపిణీ… ఇచ్చిన గడువు కంటే నాలుగు రోజుల ముందే… "వెలుగుమట్ల"ఇండ్ల బాధితులకు విముక్తి… 311 మందికి పట్టాలు,ఇందిరమ్మ ఇల్లు… మరో 101...

ఉప్పల్–కీసరలో వరుస చోరీలు.. ముఠా అరెస్ట్

పోలీసుల ఆపరేషన్.. పాత నేరస్తులు అరెస్ట్ మన ప్రగతి న్యూస్ / కీసర, మేడ్చల్ జిల్లా స్టాపర్ : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర సర్కిల్ పరిధిలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు పాత నేరస్తులను...

డ్రగ్స్ రహిత సమాజమే మన అందరి లక్ష్యం

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి తెలంగాణ ఈగల్ ఫోర్స్ డిఎస్పి బిక్షపతి రావు మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి డ్రగ్స్ రైతు సమాజమే మన అందరి లక్ష్యంగా ముందుకు సాగాలని తెలంగాణ ఈగల్ ఫోర్స్...

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగాప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి  

జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్  మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి : డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా విద్యార్థిని, విద్యార్థులు, యువతీ యువకులు భాగస్వాములు కావాలని జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ పిలుపునిచ్చారు. ప్రజా...

మాదకద్రవ్యాల వినియోగం సమాజంపై పెను ప్రమాదం

ఎస్సై కొంక అశోక్ మన ప్రగతి న్యూస్ హనుమకొండ జిల్లా ప్రతినిధి :మాదకద్రవ్యాల వినియోగం యువత విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుందని సమాజంపై పెను ప్రమాదం చూపిస్తుందని దామెర ఎస్సై కొంక అశోక్ అన్నారు....

రాంపల్లిలో గంజాయి విక్రేత అరెస్ట్: 550 గ్రాముల గంజాయి స్వాధీనం

మన ప్రగతి న్యూస్ /ఘట్‌కేసర్, మేడ్చల్ జిల్లా స్టాపర్ : కీసర మండలం రాంపల్లి పరిధిలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఒక వ్యక్తిని ఘట్‌కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రాంపల్లిలోని...

సావిత్రి బాయిఫూలే కి నివాళులు అర్పించిన మారిశెట్టి వెంకటేశ్వరరావు!!!

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సావిత్రి బాయి ఫూలే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని సావిత్రి బాయి చిత్రపటానికి పూలమాల...

పిర్జాదిగూడలో గంజాయి పట్టివేత: ఒకరి అరెస్టు

మన ప్రగతి న్యూస్ /ఘట్కేసర్, మేడ్చల్ జిల్లా స్టాపర్ : ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిర్జాదిగూడ-పర్వతాపూర్ రహదారిపై గంజాయి విక్రయిస్తున్న ఒక వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే:...

అప్పుల బాధ తాళలేక నేతన్న బలవన్మరణం

మన ప్రగతి న్యూస్/ రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన మిర్యాల అంజలి తన భర్త మిర్యాల బాలరాజు వయస్సు 39 సంవత్సరాలు.అతను చేనేత పని చేసుకుంటూ జీవినం సాగిస్తున్నాడు.చేనేత పని గురించి 5...

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి మండలంలోని దస్తగిరి పల్లె గ్రామానికి చెందిన పాతరబోయిన మనోహర్ స్వామి (27 ) సోమవారం రాత్రి కొమ్మాలకు వెళ్తున్న క్రమంలో దుగ్గొండి మండలం తొగర్రాయి మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం...