దేశవ్యాప్త సమ్మెకు ఎంపీడీవో కు జిపి సిబ్బంది వినతి
మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ కు సిఐటియు నాయకులు వినతి పత్రం అందించారు.వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని,విద్యుత్ సవరణ...
