Breaking News

విద్యుత్ షాక్‌తో మృతిచెందిన రైతు మృతదేహాన్ని సందర్శించిన చల్లా ధర్మారెడ్డి..

మన ప్రగతి న్యూస్/ హనుమకొండ జిల్లా ప్రతినిధి: దామెర మండలం ఊరుగొండ గ్రామానికి చెందిన చేలికే దామోదర్ విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందిన ఘటనపై పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పందించారు. ఈ...

విద్యుత్ షాక్‌తో మృతిచెందిన రైతు మృతదేహాన్ని సందర్శించిన చల్లా ధర్మారెడ్డి..

మన ప్రగతి న్యూస్/ హనుమకొండ జిల్లా ప్రతినిధి: దామెర మండలం ఊరుగొండ గ్రామానికి చెందిన చేలికే దామోదర్ విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందిన ఘటనపై పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పందించారు. ఈ...

దామెర మండలంలో ఇద్దరు మహిళల అదృశ్యం

మన ప్రగతి న్యూస్ /హనుమకొండ జిల్లా ప్రతినిధి: హానుమకొండ జిల్లా దామెర మండలం లోని ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన సిలువేరు మిన్ను తండ్రి శంకర్ వయస్సు( 19) ఈ నెల 20 న సాయంత్రం...

విద్యుత్ షాక్ తో రైతు మృతి

మన ప్రగతి న్యూస్ హనుమకొండ జిల్లా ప్రతినిధి:దామెర : విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన ఘటన మండలం లోని ఊరుగొండ లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…మండలం లోని ఊరుగొండ...

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి..

డాక్టర్ పి. స్వాతి.. మన ప్రగతి న్యూస్/నడికూడ: ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రజలంద రూ వినియోగించుకోవాలని నడికూడ మండలం రాయపర్తి పి. హెచ్. సి. డాక్టర్ పి. స్వాతి అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా...

ఘనంగా రంజాన్ వేడుకలు..

మన ప్రగతి న్యూస్/వీణవంక: వీణవంక ముస్లిం సోదరులు రంజాన్ పండుగను అత్యంత వైభవంగా జరుపు కున్నారు. నెల రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పాటించిన ఉపవాస దీక్షల అనంతరం ..ఈద్ సందడి అన్ని ప్రాంతాల్లోనూ మిన్నంటాయి....

జాతీయ రహదారిపై చిన్నారిని చిదిమేసిన లారీ..

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఒక చిన్నారిని చిదిమేసింది.కళ్ల ఎదుటే బిడ్డ లారీ చక్రాల కింద ఛిద్రమై ప్రాణాలు వదలడం చూసిన తల్లి దిక్కులు పిక్క టిల్లేలా రోదించింది.ఈ దారుణం...

టిప్పర్ ఢీ కొని యువకుడు మృతి

మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి : జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామ చెరువుమూల మలుపువద్ద మట్టి టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో రామగుండం కు చెందిన యువకుడు పి.సాయి తేజ మృతి...

రెండు బైకులు ఎదురెదురుగా ఢీ..వ్యక్తికి గాయాలు

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన శంకరపట్నం మండలం మొలంగూర్ ఎక్స్ రోడ్డులో జరిగింది.సైదాపూర్ మండలం సోమారం గ్రామస్తులు కాశిపాక రమేష్ అతని కుమారుడు సంపత్...

జిల్లా పరిషత్ సీఈవో ఆకస్మిక తనిఖీ

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా పరిషత్ సీఈవో శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.కార్యాలయంలో స్బిబంది హాజరుపట్టిక,విధుల్లో ఉన్న ఉద్యోగుల వివరాలపై ఆరాతీశారు.ఆయన మాట్లాడుతూ ఎంపీడీవో తో...

దుబ్బాకలో పిచ్చి కుక్క దాడి. గంటలో 15 మందిపై దాడి

మన ప్రగతి న్యూస్/దుబ్బాక దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఒక పిచ్చికుక్క భయాందోళన సృష్టించింది. కేవలం గంట వ్యవధిలోనే 15 మందిపై దాడి చేసి గాయపరిచింది. వీరిలో ఒకరి పరిస్థితి విషయంగా ఉండటంతో సిద్దిపేట ప్రభుత్వ...