Breaking News

Live

దామరచర్ల ప్రాజెక్టు పరిధి అంగన్వాడి సెంటర్లో శ్రీమంతాలు అన్న ప్రసరణ కార్యక్రమం

మన ప్రగతి న్యూస్ నల్గొండ/వేములపల్లి దామరచర్ల ప్రాజెక్టు పరిధిలోనే వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో అంగన్వాడి సెంటర్ 3 & 2 మరియు లక్ష్మీదేవి గూడెం సెంటర్ 1 మరియు సల్కు నూర్ 1...

దామరచర్ల ప్రాజెక్టు పరిధి అంగన్వాడి సెంటర్లో శ్రీమంతాలు అన్న ప్రసరణ కార్యక్రమం

మన ప్రగతి న్యూస్ నల్గొండ/వేములపల్లి దామరచర్ల ప్రాజెక్టు పరిధిలోనే వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో అంగన్వాడి సెంటర్ 3 & 2 మరియు లక్ష్మీదేవి గూడెం సెంటర్ 1 మరియు సల్కు నూర్ 1...

    ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతు

మన ప్రగతి న్యూస్/హత్నూర: చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి ఇద్దరు వ్యక్తులు గల్లంతైన సంఘటన హత్నూర మండలం బోర్పట్ల గ్రామ శివారులో గల భీముని చెరువులో శుక్రవారం చోటు చేసుకుంది.విశ్వసనీయ సమాచారం...

మద్యం మత్తులో బైక్ ను ఢీ కొట్టిన కారు

ఒకరి మృతిఇద్దరికీ తీవ్రమైన గాయాలు మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి నాగార్జున సాగర్ దెయ్యాల గండి మూల మలుపు సమ్మక్క సారలమ్మ సమీపంలో శనివారం రోజు అతి వేగంతో మద్యం మత్తులో హైదరాబాద్...

మన ప్రగతి కథనానికి స్పందించిన అధికారులు

మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్ ఏన్కూర్ మండల కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ దుర్భర దుస్థితి అని కథనాన్ని మన ప్రగతి దిన పత్రికలో బుధవారం ప్రసరించింది ఈ కథనానికి స్పందించిన ఏన్కూరు గ్రామపంచాయతీ...

తారాస్థాయికి మట్టి మాఫియాఏజెన్సీలో లక్షలాది రూపాయల వ్యాపారంపర్మిషన్లు సైతం షురూ….?ఓ అధికారి కనుసన్నల్లోనే వ్యవహారం

మనప్రగతి న్యూస్/అశ్వారావుపేట ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మట్టి మాఫియా పూర్వ వైభవం సంతరించుకుంటుంది.అసుపాక, వినాయకపురం  ప్రభుత్వ చెరువుల్లో ఏడతెరపి లేకుండా సుమారు వందల ట్రిపులకు పైగా వ్యాపారం  జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు,ఒకపక్క...

సుందరీకరణ పేరుతో 70 ఏళ్ల నాటి వృక్షాల కొట్టివేత

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి నాగార్జునసాగర్ హిల్ కాలనీ తెలంగాణ టూరిజం కు చెందిన ప్రాజెక్ట్ గెస్ట్ హౌస్ నందు కొందరు వ్యక్తులు సుమారు 70ఏళ్ల నాటి వృక్షాలను కొట్టివేశారు, అటవీ శాఖ...

భారతమ్మ రైతు ఉత్పత్తి దారుల కంపెనీకి సీఈఓ కావాలి

మన ప్రగతి న్యూస్/ కానాపురం కానాపురం మండలంలోని భారతమ్మ రైతు ఉత్పత్తిదారుల కేంద్రానికి సీఈఓ కావాలని చైర్మన్ మోటూరి శ్వేత, వైస్ చైర్మన్ నాగమణి పత్రిక ప్రకటనలో తెలిపారు. బి ఎస్సీ లేదా ఎమ్మెస్సీ...

వాహనదారులకు అతి ప్రమాదకరంగా మారిన రోడ్డు

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ ఏన్కూరు మండల కేంద్రం నుండి టీ.యల్.పేట గ్రామం సమీపంలోని గుడ్ న్యూస్ స్కూల్ ఎదురుగా రోడ్డు పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారడం, అడుగు లోతు గుంతలు, ఎత్తు పల్లాల...

పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

*ఎంఈఓ కోడెపాక రఘుపతి మనప్రగతి న్యూస్/చిట్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్లు మండల...

ఎస్బిఐ మేనేజర్ కు అవార్డు

మన ప్రగతి న్యూస్/ములకలపల్లి ములకలపల్లి మండలంలోని ములకలపల్లి ఎస్బిఐ లో సేవలందిస్తు బదిలీ పై పూసుగూడెం ఎస్బిఐ బ్యాంకుకు వెళ్లిన ఎస్బిఐ మేనేజర్ బి రాజేంద్రనాయక్. ఎస్బిఐ మేనేజర్ రాజేంద్రనాయక్ చేసిన సేవలకు గాను...

Breaking News