Breaking News

Live

ఫ్రెషర్ కుక్కర్ పేలి వంట మనిషికి గాయాలు

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: ఫ్రెషర్ కుక్కర్ పేలి వంట మనిషికి గాయాలు ఆయన సంఘటన శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ లో వంట చేస్తున సమయంలో...

బైటెక్ విద్యార్థి కౌన్సిలర్ గా గెలుపు

ఉన్నత చదువులు వదిలి రాజకీయంలోకి ప్రవేశం ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం మన ప్రగతి న్యూస్ / వనపర్తి ప్రతినిధి : వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో 6 వ వార్డు నుండి కాంగ్రెస్...

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

టేక్మాల్ ఎస్సై అరవింద్ కుమార్ మన ప్రగతి న్యూస్/టేక్మాల్ మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలో నితంప్లూర్ గ్రామానికి చెందిన ఒక మహిళ యొక్క మెడలో నుండి గొలుసుని లాగి చైన్ స్నాచింగ్ చేసి...

అనుమతులు లేకుండా మద్యం అమ్మకాలు

అమ్మకాలను నిలిపివేయాలని సిఐ కి వినతి పత్రం మన ప్రగతి న్యూస్/ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో అనుమతులు లేకుండా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని వెంటనే అమ్మకాలను నిలిపివేయాలని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్సిఐ శ్రీనివాస్ కు...

బాలున్ని చితికబాదిన సంఘటనపై విచారణ జరిపిన డి డబ్ల్యూ ఓ, సిడిపివో, తహసిల్దార్ఎస్సై రాహుల్ రెడ్డి

మన ప్రగతి న్యూస్/ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామంలో అంగన్వాడి సెంటర్లో అంగన్వాడీ టీచర్ రాణి బాలున్ని చితకబాదినట్లు వచ్చిన ఆరోపణలపై సిరిసిల్ల డిడబ్ల్యూఓ లక్ష్మీరాజం సిడిపిఓ ఉమారాణి తహసీల్దార్ సుజాత ఎల్లారెడ్డిపేట ఎస్సై...

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు

•జిల్లా ఎస్పి డాక్టర్ శబరిష్. మన ప్రగతి న్యూస్/కేసముద్రం: ఓట్ల లెక్కింపు సందర్భంగా 163 బి ఎన్ ఎస్ ఎస్ (144 సెక్షన్) అమలు విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం ఎలక్షన్ కమిషన్ గుర్తింపు...

జుజ్జులరావుపేటలో “మనప్రగతి” జాతీయ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరన

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని జుజ్జులరావుపేట గ్రామపంచాయతీ నందు గ్రామ సెక్రెటరీ రవిశంకర్, గ్రామ సర్పంచి దాట్ల సతీష్ (సలీం),...

సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియాలొ ఒక రోజు సమ్మెలో పాల్గొన్న…

ఉద్యోగులవారికి కృతజ్ఞతలు తెలియజేసిన ఐఎన్టియుసి… మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియా సింగరేణి సంస్థ దేశవ్యాప్తంగా జరిగే ఒక్కరోజు సమ్మె కేంద్ర...

విద్యుత్ సమస్యలు లేకుండా చేయడమే లక్ష్యం.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.

నల్లబెల్లి మండలం కొండాపురం గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి నర్సంపేట నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు లేకుండా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే దొంతి...

రేపటి సిరిసిల్ల లో మున్సిపల్ కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి…

_ ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్.. మన ప్రగతి న్యూస్ /రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్: సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం పకడ్బందీ ఏర్పాట్లు...

Breaking News