Breaking News

Live

సింగరేణి డాకర్ల నిర్లక్ష్యం ఖరీదు… యువకుడు నవీన్ ప్రాణం బలి..

అంబులెన్స్ లో ఎస్కార్ట్ లేకుండా హైదరాబాద్ కు రిఫర్ చేసారు.. ఊపిరాడక మార్గమధ్యంలోనే ప్రాణంవదిలిన వైనం… సింగరేణి వైద్యం గొప్పలు ప్రచారానికే పరిమితం మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో...

ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేయాలని నూతన కౌన్సిలర్లకు సూచన – మాజీ మంత్రి

వైరా బీఆర్ఎస్ నేత లకావత్ గిరిబాబుకు ప్రత్యేక సత్కారం మన ప్రగతి న్యూస్/ఏన్కూర్: ఖమ్మం పట్టణంలోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)...

ఎరువుల దుకాణాలను తనిఖీ! యూరియా కొరత లేదు

-ఏడిఏ శ్రీధర్. మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండలం రైతులకు యూరియా కొరత లేదని మానకొండూరు ఏడిఏ శ్రీధర్ అన్నారు.మొలంగూరు,తాడికల్,కొత్తగట్టు,ముత్తారం గ్రామాల్లో 1800 యూరియా బ్యాగులను రైతులకు అందించడం జరిగిందన్నారు.మొబైల్ లింక్ లేని రైతులకు,ఆన్లైన్లో...

బీజేపీలో చేరిన నూతనంగా గెలిచిన కార్పొరేటర్ అభ్యర్థులు

మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా ప్రతినిధి: ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో కొనసాగుతున్న కరీంనగర్ నగర సమగ్రాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి సంఘీభావంగా బిజెపి పార్టీలో చేరిన నూతనంగా ఎన్నికైన 17వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పోరేటర్ వేముల కవిత...

సత్యంకోసం కలం సమాజంకోసం ప్రెస్ క్లబ్

ఘనంగా భక్త రామదాసు ప్రెస్ క్లబ్ ఆవిర్భావం మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలోని ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా నిలిచే మీడియా...

కూసుమంచి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో…!!!

"మహాశివరాత్రి" శోభ ఆలయ ఈవో కాముని శ్రీకాంత్…!!! మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని పురాతన కాకతీయల కాలంనాటి శ్రీ రామలింగేశ్వర...

రేపు జరగబోయే మహాశివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధం

మన ప్రగతి న్యూస్/ వీణవంక: వీణవంక మండల కేంద్రంలో నేడు జరగబోయే మహాశివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధం అయినట్లు ఆలయ కమిటీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా...

మహా శివరాత్రి జాతర సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామికి టి.టి.డి పట్టు వస్త్రాల సమర్పణ

మన ప్రగతి న్యూస్/వేములవాడ వేములవాడలో మహా శివరాత్రి జాతర సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి) అర్చకులు, అధికారులు భీమేశ్వర స్వామి ఆలయంలోని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.ఆలయానికి చేరుకున్న టి.టి.డి బృందానికి ఆలయ...

ఆగపేట గ్రామ విద్యుత్ సమస్యలపై ఏఈ రాజుకు వినతి పత్రం

మన ప్రగతి న్యూస్/ నర్మేట్ట: నర్మెట్ట మండల పరిధిలోని ఆగపేట గ్రామంలో కొనసాగుతున్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి గ్రామ ప్రజాప్రతినిధులు ముందడుగు వేశారు. గ్రామంలో నూతన విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేయడంతో పాటు పూర్తి...

ప్రజల మేలుకై ప్రభుత్వం కెమికల్ కంపెనీలను అటవీ ప్రాంతంలోకి తరలించాలి

-గ్రామీణ ప్రజల మధ్య ఉన్న కెమికల్ కంపెనీలను మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: గ్రామీణ ప్రజల మధ్య ఉన్న కెమికల్ కంపెనీలను ప్రజా నివాస ప్రాంతాలకు దూరం గా ఉండేలా ప్రభుత్వం ప్రజల...

Breaking News