Breaking News

Live

సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం..

మన ప్రగతి న్యూస్ / సిరిసిల్ల జిల్లా స్టాపర్: రాజన్న సిరిసిల్ల జిల్లా : కేంద్రంలో మున్సిపల్ చైర్మన్‌గా జిందం కళా చక్రపాణి వరుసగా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,...

సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం..

మన ప్రగతి న్యూస్ / సిరిసిల్ల జిల్లా స్టాపర్: రాజన్న సిరిసిల్ల జిల్లా : కేంద్రంలో మున్సిపల్ చైర్మన్‌గా జిందం కళా చక్రపాణి వరుసగా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,...

బ్రహ్మ దేవుడి ఉత్సవాలలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్

ఎడ్లబండ్ల ప్రదర్శనతో సంప్రదాయ వైభవం జెండా ఆవిష్కరణ కొబ్బరికాయలతో మొక్కులు ముఖ్య అతిథులకు శాలువాతో సత్కారం రేపు ఘనంగా కుస్తీ పోటీలు మన ప్రగతి న్యూస్ /ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలం అడవిలింగాల గ్రామ కుచ్చాపై...

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్,డిప్యూటీ మేయర్ పీఠం బీజేపీ కైవసం

-మేయర్ గా కొలగాని శ్రీనివాస్-డిప్యూటీ మేయర్ గా యాదగిరి సునీల్ రావు-కరీంనగర్‌లో బీజేపీ చరిత్ర సృష్టించింది.-కరీంనగర్ అభివృద్దే మన లక్ష్యం.-కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా ప్రతినిధి:...

శ్రీ లింగ రామేశ్వర ఆలయంలో హోరెత్తిన భక్తులు.

మన ప్రగతి న్యూస్/నాగిరెడ్డిపేట్ మండల్ తాండూరు గ్రామంలో ఈరోజు మహాశివరాత్రి రోజు త్రిలింగ రామేశ్వరంలో గ్రామస్తులు గుడి చుట్టూ ఎంతో అంగ రంగ వైభవంగా ఎడ్ల బండ్లను గుడిచుట్టు ఐదు బండ్లను తెంపుతూ అలాగే...

ఎదులాపురం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గా పోకబత్తిని,తమ్మినేని…

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : ఖమ్మం జిల్లా నూతన ఎదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా ఎన్నికైన పోకబత్తిని అనితని మరియు మున్సిపల్ వైస్ చైర్మన్...

ఆగి ఉన్న ట్రాక్టర్ ను డీ కొట్టిన ఆటో.. – ఇద్దరికీ తీవ్ర గాయాలు..

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి: మండల కేంద్రంలోని బిలనాయక్ తండా శివారులో సోమవారం నేషనల్ హైవే 365 రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఆటో డీ కొన్నది…రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్ ను...

ఘనంగా శివపార్వతుల కళ్యాణం

రథోత్సవంలో అందరు పాల్గొనాలి ఆలయ అర్చకులు నాగయ్య శాస్త్రి, కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు మన ప్రగతి న్యూస్/ నెల్లికుదురు: మండల కేంద్రంలో ఆదివారం రోజు మహాశివరాత్రి శుభ సందర్భంలో శ్రీ శివపార్వతి సహిత...

భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర.. 1.40 లక్షల మందికి పైగా దర్శనం.

మన ప్రగతి న్యూస్/వేములవాడ: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ వెల్లువెత్తింది. ఈవో రమాదేవి ఆదివారం రాత్రి విడుదల చేసిన ప్రకటన లో, స్వామివారిని 1.40 లక్షల మందికి...

భక్తుల సౌకర్యార్థం మంచినీరు పంపిణీ..

మన ప్రగతి న్యూస్/చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గ్రామంలో శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మల్లిఖార్జున స్వామి వారి దేవస్థానం వచ్చే భక్తులకు ఛత్రపతి శివాజీ సేన జైపూర్ మరియు...

భక్తుల సౌకర్యార్థం మంచినీరు పంపిణీ..

మన ప్రగతి న్యూస్/చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గ్రామంలో శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మల్లిఖార్జున స్వామి వారి దేవస్థానం వచ్చే భక్తులకు ఛత్రపతి శివాజీ సేన జైపూర్ మరియు...

Breaking News