-బిజెపి ఆధ్వర్యంలో మున్సిపల్ మేనేజర్ కు వినతి
మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
స్థానిక నగరపాలక సంస్థ పరిధిలో నెలకొన్న పలు సమస్యలను సత్వరమే పరిష్క రించాలని కోరుతూ మంగళవారం నాడు బిజెపి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు పి.భా స్కర్, ఏ .శివకుమార్, చిక్క కృష్ణ, డి. మల్లేశం, నోముల గణేష్, ఏ. శ్రీనివాస్, చెరు కు వెంకటేష్, జి .ప్రభాకర్, బాల్ నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

