-స్వామివారి పల్లకి మోసిన ఎమ్మెల్యే
మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
స్థానిక మార్కండేశ్వర స్వామి దేవాలయం నుండి ప్రారంభించబడిన పొన్నసేవ కా ర్యక్రమంలో మంగళవారం నాడు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారి పల్లకిని పొన్న సేవ ఊరేగింపులో ఎమ్మెల్యే మోయడం జరిగింది.

