Breaking News

ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి..

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి:

మండలంలోని కన్నరావుపేట గ్రామానికి చెందిన రోహిత్ (11) అనే బాలుడు స్నేహితులతో కలిసి గ్రామంలోని ఈదుల కుంట చెరువులోకి ఈతకు వెళ్ళాడు. ఈతకు దిగిన సమయంలో లోతు తెలి యక ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పోయాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు బాలుడిని వెతికి తీసిన కానీ ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటనతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొనగా.. గ్రామస్తులు కన్నీటి పర్వంతమయ్యారు.

ఘోర రోడ్డు ప్రమాదం..