మన ప్రగతి న్యూస్ /బోయినిపల్లి మండలం: రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినిపల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన సింగిరెడ్డి వెంకటేష్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో...
మన ప్రగతి న్యూస్ /బోయినిపల్లి మండలం: రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినిపల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన సింగిరెడ్డి వెంకటేష్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో...
.అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవు .రామన్నపేట ఎస్సై డి.నాగరాజు మన ప్రగతి న్యూస్/రామన్నపేట: మండలంలోని శోభనాద్రిపురం గ్రామ శివారులో ఉన్న మూసి వాగు నుండి అక్రమంగా,దొంగతనంగా ఇసుకను తరలిస్తున్నారని సమాచారం...
ఐదు రోజుల శిశువు మృతి – వైద్యులపై కుటుంబ సభ్యుల ఆగ్రహం మన ప్రగతి న్యూస్ /వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొనరావుపేట మండలం పల్లిమక్త...
మరో యువకుడికి తీవ్ర గాయాలు.. కుషాయిగూడ పీఎస్ పరిధిలో విషాదం మన ప్రగతి న్యూస్ /కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా స్టాపర్ : అతివేగం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోగా, మరొకరిని ఆసుపత్రి పాలు చేసింది....
మన ప్రగతి న్యూస్ / జవహర్నగర్, మేడ్చల్ జిల్లా స్టాపర్ : ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తి అదృశ్యమైన ఘటన బాలాజీ నగర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బాలాజీ నగర్కు చెందిన...
మన ప్రగతి న్యూస్ జవహర్నగర్, మేడ్చల్ జిల్లా స్టాపర్ : బయటకు వెళ్లిన యువకుడు తిరిగి రాని ఘటనపై జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. మల్కారం...
10 వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ మన ప్రగతి న్యూస్/ నర్సంపేట నర్సంపేట పట్టణంలోని 10వార్డు వివేకానంద కాలనీలో కాలువ కట్టమీద కొత్త ట్రాన్స్ ఫార్మర్ ను మున్సిపాలిటీ చైర్ పర్సన్ పెండెం శ్రీ...
చైర్ పర్సన్ లక్ష్మీరామానంద్ మనకు ప్రతి న్యూస్/ నర్సంపేట ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏ.ఎస్.ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ ఆధ్వర్యం లోనర్సంపేట బాయ్స్ హైస్కూల్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా...
మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: రోడ్డు ప్రమాదంలో యువ కుడు మృతి చెందిన సం ఘటన శుక్రవారం రాత్రి యాదాద్రి భువనగిరి జి ల్లా, భూదాన్ పోచంపల్లి మండలంలో జరిగింది. బీ హార్...
మన ప్రగతి న్యూస్/ మిర్యాలగూడ: గ్రామ శివారులోని మూసి వాగులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఘటనపై పోలీసులు దాడి చేసి రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.పోలీసులకు అందిన...