Breaking News

శ్రీకాంత్ భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన నల్ల శ్రీరాములు

మనప్రగతి న్యూస్/దేవరుప్పుల:

దేవరుప్పుల మండలకేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు చింత శ్రీకాంత్ (25) గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు చెట్టుకు ఢీకొట్టుకుని మరణించగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి,ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం జనగామ ఏరియా ఆసుపత్రిలో శ్రీకాంత్ పార్థివ దేహానికి సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరాములు వారి వెంట కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,తదితరులున్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి