Breaking News

మెనూ పాటించడంలేదని రెసిడెన్షియల్ హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేసిన కలెక్టర్

మనప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్‌ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ హనుమంత రావు.మధ్యాహ్న భోజనంలో కొత్త మెనూ పాటించడం లేదని,గుడ్లు సరిగా లేవని,పెరుగుకు బదులు మజ్జిగ పెడ్తున్నారని,పిల్లలతో పనులు చేయిస్తున్నారని కేర్ టేకర్ రమేష్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్.స్కూల్ ప్రిన్సిపల్‌కి షోకాజ్ నోటీసులు జారీ.

గుడ్ మార్నింగ్ స్కూల్ ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రాం