..నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవించిన సమ్మిగౌడ్..
మన ప్రగతి న్యూస్/కేసముద్రం :

కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్(కారోబార్) గంధసిరి వెంకటేశ్వర్లు కోడలు కుమారుడు కావ్య శ్రీ-రేణు గౌడ్ ల కుమార్తె గంధసిరి శ్రేష్ఠ నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ వేడుకలో సమ్మి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ పాల్గొని ఆశీర్వదించారు. చిన్నారి శ్రేష్ట కు,వారి తల్లిదండ్రులకు నూతన వస్త్రాలు బహుకరించి ఆ దేవుడి ఆశీస్సులు నిండు నూరేళ్లు ఉండాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కీర్తి సుధాకర్,ఊట్కూరి రవిశంకర్ గౌడ్,పబ్బతి ప్రశాంత్ గౌడ్,మండల నాయకులు గణపారపు రమేష్,పెదగోని వెంకన్న గంధసిరి మల్లేష్, దొమ్మటి రాజు,కారు పోతుల యాకన్న సురేష్,రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
