మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి
మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన కలువ మల్లారెడ్డి బావిలో పడి మరణించాడు. అతని వయస్సు 80 సంవత్సరాలు. అతను మతిస్థిమితం కోల్పోయి ఊర్లో తిరుగుతూ ఉండేవాడు. ఇదే క్రమంలో ఉదయం ఇంటి నుండి బయటికి వెళ్లి మళ్లీ తిరిగి రాకపోయేసరికి చుట్టుపక్కల చూడగా వారి ఇంటికి కొద్ది దూరంలో ఉన్న వారి బంధువు విజయవర్ధన్ బావిలో ప్రమాదవశాత్తు పడి మరణించాడు.
