Breaking News

ప్రశాంతంగా ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు

మన ప్రగతి న్యూస్ /చిట్యాల

గురువారం జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రశాంతంగా జరిగినట్లు తహసిల్దార్ నల్లబెల్లి హేమా తెలిపారు. మండల కేంద్రం లోని ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ బూత్ నెంబర్ 63లో 44 మంది ఉపాధ్యాయులకు గాను 41 మంది ఉపాధ్యా యులు తమ ఓటు హక్కును వినియోగించినట్లు ఆమె తెలిపారు. పోలింగ్ సరళిని భూపాలపల్లి అదనపు కలెక్టర్ అశోక్ ఆర్డిఓ రవి డిఎస్పీ సంపత్ కుమార్ పరిశీలిం చారు.పోలింగ్ పూర్తి అయిన అనంతరం పోలింగ్ బూత్ కు సీజ్ చేసి వాహనంలో జిల్లా కేంద్రానికి తరలించారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ భాస్కర్ల రాజు పంచాయతి కార్యదర్శి రవికుమార్ సిబ్బంది పాల్గొ న్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి