Breaking News

70 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ చౌటుప్పల్ విద్యుత్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడిఈ)-శ్యాంప్రసాద్

మన ప్రగతి న్యూస్ /చౌటుప్పల్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం విద్యుత్ విద్యుత్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల రైడ్…

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

మల్కాపూర్ లోని ఓ కంపెనీ యాజమాన్యం నుండి సోలార్ ప్రాజెక్టు కోసం 70 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.