మన ప్రగతి న్యూస్/నడికూడ:
నడికూడ మండలం కంఠాత్మకూర్ (క్లస్టర్ ) గ్రామంలో నామినేషన్ పోలింగ్ కేంద్రాలను నడికూడ మండల పరిషత్ అభివృద్ధి అధికారి రామ రామకృష్ణ పరిశీలించి, సంబంధిత సిబ్బందికి పలు సలహాలు, సూచనలు అందజేశారు. వీరితో పాటు దామెర ఎస్ఐ.కొంక అశోక్, జిపి కార్యదర్శి భార్గవి, పాఠశాల హెచ్ ఏం. ప్రణీత, స్థానిక కారోబార్ రమేష్, సిబ్బంది, తదితరులున్నారు.

