Breaking News

పంచాయితీ పోలింగ్కు సర్వం సిద్ధం:

వేములవాడ ‘”ఆర్ డి వో “

మనప్రగతి న్యూస్/వేములవాడ:

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..

పంచాయతీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం చేసినట్లు ఆర్డీవో రాధాబాయి తెలిపారు. వేములవాడ ఎంపీడీవో కార్యాలయం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఆమె పరిశీలించారు. ఐదు మండలాలను 25 రూట్లుగా విభజించి 2,250 మంది పోలింగ్ సిబ్బందిని నియమించామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్తో పాటు, అదనపు భద్రతా సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు.