Breaking News

పది రోజుల నుండి మంచి నీరు రాక విలవిల ఆడుతున్నజనం!

మనప్రగతి న్యూస్/వేములవాడ:

మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని పలుమార్లు పంచాయతీ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని నాగయ్య పల్లె గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు*
రాజన్న జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్య గ్రామంలో గత రెండు వారం నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. దీంతో గ్రామస్తులు మంచినీళ్లు రావడం లేదని సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..