ఇంటింటి ప్రచారంలో ప్రజల మన్నెనెలు పొందుతున్న కిషోర్ నాయక్
మన ప్రగతి న్యూస్/ఆమనగల్లు:
ఆమనగల్లు మున్సిపాలిటీలోని 7వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కిషోర్ నాయక్ వార్డులో ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రజల ఆశీర్వాదాలు పొందుతున్నారు. కిషోర్ కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మరియు పాపిశెట్టి రాము సైతం వార్డులో ప్రచారం చేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని తద్వారా వార్డు ను అభివృద్ధి చేసి మున్సిపాలిటీలోనే ఆదర్శవంతమైన వార్డుగా చేసుకుందామని ప్రజలను కోరారు.

