Breaking News

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం..

ఎస్ ఐ. ఇమ్మడి వీరభద్రరావు.

మన ప్రగతి న్యూస్/దామెర:

కేసీఆర్ కృషి ఫలితమే సీతారామ ప్రాజెక్టు నీళ్లు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ప్రజల భద్రత, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడ తాయ ని హనుమకొండ జిల్లా దామెర ఎస్ఐ. ఇమ్మడి వీరభద్రరావు అన్నారు. నేరాలను అరికట్టడానికి ల్యాదల్ల గ్రామ సర్పంచ్ బొంకురి రవి సీసీ కెమెరాల ఏర్పాటు కోసం 27 వేల విలువ గల.. 2 ట్రిపుల్ లెన్స్ సీసీ కెమెరాలను గ్రామాని కి అందించగా.. సర్పంచ్ ను దామెర ఎస్ఐ. ఇమ్మడి వీర భద్రరావు శాలువాతో సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ. మాట్లాడారు. గ్రామా ల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నివారణ, నేరస్థుల గుర్తింపు, ప్రజల భద్రత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. సర్పంచ్ రవి సేవలను కొని యాడుతూ..ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఇలాంటి కార్యక్రమాలకు సహక రించాలని ఎస్ఐ కోరారు.