మన ప్రగతి న్యూస్/హైదరాబాద్:ఫిబ్రవరి 25 పవిత్రమైన వైద్య వృత్తి లోఉన్న ఓ వ్యక్తి విచక్షణ మరిచి క్రూరంగా ప్రవర్తించాడు. తన వద్దకు వచ్చే రోగులకు వైద్యం చేసి నయం చేయవలసింది పోయి వారిపై అకృత్యాలకు...
టీఎస్ జేయు ఆధ్వర్యంలో జర్నలిస్టులకు 5 లక్షల ప్రమాద బీమా పత్రాలు అందజేత.. మన ప్రగతి న్యూస్/ములుగు, ఫిబ్రవరి 25 : జర్నలిస్టులపై దాడులకు సంబంధించిన కమిటీని త్వరలో పునరుద్ధరిస్తానని ములుగు జిల్లా కలెక్టర్...
మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాస్ గుండెపోటుతో కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. విధులలో ఉండగా ఆయనకు గుండె పోటు రాగా ఆయనను వెంటనే...
మన ప్రగతి న్యూస్ /ఢిల్లీ ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా పేరును ఖరారు చేసింది బీజేపీ అధినాయకత్వం. రేపు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు...
మన ప్రగతి న్యూస్/ నర్సంపేట పట్టణంలో వాహనాలను తనిఖీ చేసి వాటికి సంబంధించిన పత్రాలను పరిశీలించిన ఎస్సై గూడా అరుణ్ కుమార్. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వాహనానికి సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని,...
మన ప్రగతి న్యూస్ /నర్సంపేట శ్రీనివాస రామానుజన్ రాష్ట్రస్థాయి గణిత మరియు సైన్స్ ఒలంపియాడ్ పరీక్షల్లో విజ్ డమ్ హై స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్ర మరియు జిల్లాస్థాయిలో పతకాలను సాధించినట్లు...
మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి అంతర్జాతీయ పర్యాట కేంద్రం నాగార్జునసాగర్ ను బుధవారం నాడు శ్రీలంక దేశపు టూరిజం ప్రమోటర్స్ సందర్శించారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో తెలంగాణ పర్యాటక ప్రాంతాలను శ్రీలంక దేశంలో...
కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి అజీజ్ మన ప్రగతి న్యూస్/హత్నూర: పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయమే జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు యం.డి అజీజ్ మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా...
మన ప్రగతి న్యూస్/హత్నూర: ఈ నెల 5న నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లో జరిగే ముదిరాజుల మహాసభను విజయవంతం చేయాలని ముదిరాజ్ సంక్షేమ సమితి నాయకులు కోరారు. గురువారం హత్నూర మండలం బోరపట్ల లో ఏర్పాటు...
-అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం… మన ప్రగతి న్యూస్/హుజురాబాద్: మా ఇల్లు మాకు కావాలి అనే నినాదంతో హుజురాబాద్ జర్నలిస్టులు చేపట్టిన నిరసన కార్యక్రమలు మంగళవారం రెండో రోజుకు చేరింది. హుజురాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి...