బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
అంతర్జాతీయం

15 న ప్రగతి శీల యువజన సంఘం (పి.వై.ఎల్ ) నిర్మాణ జనరల్ బాడిని జయప్రదం చేయండి

15 న ప్రగతి శీల యువజన సంఘం (పి.వై.ఎల్ ) నిర్మాణ జనరల్ బాడిని జయప్రదం చేయండి

పి.వై.ఎల్ మండల నాయకుడు తాళ్ళ పెల్లి ప్రభాకర్

మన ప్రగతి న్యూస్ /కొత్తగూడ

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

15 న కొత్తగూడలో జరిగే కొత్తగూడ గంగారం మండలాల పి. వై. ఎల్ నిర్మాణ జనరల్ బాడీ ని జయప్రదం చేయాలనీ కోరుతూ తాళ్ళ పల్లి ప్రభాకర్ (రాయుడు ) స్థానిక సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయం లో నిర్వహించిన సమావేశం లో మాట్లాడుతూ
నేటి సమాజంలో జరుగుతున్న అవినీతి అసమానతలను కూకటి వేళ్ళతో తుంచి వేసే కర్తవ్యం యువతపై నేడు ఎంతైనా ఉందని వారు అన్నారు. అందుకనే డిసెంబర్ 15న కొత్తగూడ మండల కేంద్రంలో జరుగు ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్ కొత్తగూడ గంగారం మండలాల నిర్మాణ జనరల్ బాడీకీ అన్ని గ్రామాల నుండి యువత అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పి. వై. ఎల్. నాయకులు ఈసం రామస్వామి,, భూక్య స్వామి,బిచ్చు,అనిల్, దేవేందర్ , తదితరులు పాల్గొన్నారు