బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
ఆంధ్రప్రదేశ్

సి.ఎమ్. ఆర్.ఎఫ్.చెక్కులు పంపిణి చేసిన బోథ్ శాసనసభ్యులు.

సి.ఎమ్. ఆర్.ఎఫ్.చెక్కులు పంపిణి చేసిన బోథ్ శాసనసభ్యులు.

మనప్రగతి న్యూస్ /నేరడిగొండ.

బోథ్ నియోజకవర్గం లోని ఇచ్చోడా మండలనికి చెందిన అడిగాం (B)గ్రామానికి చెందిన పారుబాయి మహిళ కి 25.000 /-వేల చెక్కుని అలాగే 42000/తొడసాం మారుతీ కి శనివారం రోజున బి అర్ ఎస్ పార్టీ కార్యాలయం నేరడిగొండ లొ బోథ్ శాసన సభ్యులు అనిల్ జాదవ్ చెక్కులని అందించారు.ఈ సందర్బంగా శాసనసభ్యులు అనిల్ జాదవ్ మాట్లాడుతూ కెసిఆర్ ప్రవేశ పెట్టినా సీఎంఅర్ఎఫ్ పథకం లొ మంజూరైనా చెక్కులు మాత్రమే అందిస్తున్నాం అని అన్నారు. అలాగే ఎవరైనా సరే ప్రయివేట్ ఆసుపత్రి లొ ఆపరేషన్ లు చేసుకుంటే వారి కి యాబై శాతం ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లీస్తుంది అని అన్నారు.అలాగే కెసిఆర్ అభివృద్ధి చేసినంత కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి శూన్యం అని అన్నారు. కెసిఆర్ హయాంలో ఒక ఎమ్మెల్యే ని ఒక మంత్రి ని కలవడానికి ఎవరి అనుమతి అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ని ఒక మంత్రి ని కలవడానికి ఒక నెల ముందే అనుమతి పొందాల్సిన సమయం వచ్చింది అని అన్నారు. నేను ప్రజల నుండి వచ్చిన వ్యక్తి ని ప్రజల కోసం నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధం. ప్రజలే నా దేవుళ్ళు ప్రజల కోసం ఎందకైనా నేను సిద్ధం అని అన్నారు. ఈ కార్యక్రమం లొ ఇచ్చోడా మండలం కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి మాజీ సర్పంచ్ సుభాష్ తిరుమల గౌడు తదితరులు పాల్గొన్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు