Breaking News

మేము ఫారెస్ట్ పోలీసులమని వ్యక్తుల నుండి నగదు డిమాండ్..

_ వారిపై కేసు నమోదు..

మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండల చిప్పలపల్లి గ్రామ శివారులో ఎద్దులు (ముళ్ళ పంది) అమ్ముటకు ఆర్మూర్ గ్రామానికి చెందిన కోట మహేష్ తండ్రి సాయిలు.దానమేని పల్లన్న చిప్పలపల్లి గ్రామానికి అమ్మటానికి రాగా.వాటికోసం గండికోట దేవరాజు తండ్రి ఎల్లయ్య. పోతారం గ్రామం మండలం దుబ్బాక,గోల్లేని దేవరాజు తండ్రి:శ్రీనివాసు లింగన్నపేట గ్రామానికి చెందినవారు.మరో ఇద్దరు వ్యక్తులు కలిసి.మేము ఫారెస్ట్ పోలీసులమని వారిని బెదిరించి వారి వద్ద నుండి 20000రూప డిమాండ్ చేసి ఇవ్వకుంటే కేసు పెట్టి కాలు విరగొడతానని బెదిరించి 20వేల రూపాయలు ఫోన్ పే ద్వారా పంపించారని తెలుపగా.వ్యక్తులు కోట మహేష్ వారు ఫారెస్ట్ పోలీసులు కాదని తెలవగా వారి మీద స్థానిక పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వగా గండికోట దేవరాజు. గొల్లె దేవరాజు అరెస్టు చేసి వారి వద్ద నుండి 20వేల రూపాయలు ఒక సెల్ ఫోను ఒక బండి సీజ్ చేశామని మరో ఇద్దరు నేరస్తులను పరారీలో ఉన్నారని వారిని కూడా పట్టుకుంటామని స్థానిక ఎస్సై గణేష్ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు….