మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి
మండలంలోని రుద్రగూడెం, కొండాయిల్ పల్లె గ్రామాలలో జడ్పీ సీఈవో జిల్లా నోడల్ అధికారి రామ్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి సర్వేను వేగవంతం చేయాలని ,ఈనెల 31 వరకు పూర్తి చేయాలని తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరసింహమూర్తి పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
