బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
జాతీయం

మృతురాలి కుటుంబానికి జై భీమ్ యూత్ ఆర్థిక సహాయం

మృతురాలి కుటుంబానికి జై భీమ్ యూత్ ఆర్థిక సహాయం

మృతురాలి కుటుంబానికి జై భీమ్ యూత్ ఆర్థిక సహాయం

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామానికి చెందిన కొలిపాక సాయిలు మరియు మాజీ సర్పంచ్ రమ్య యేసు గారి తల్లి గారు కొలిపాక లక్ష్మి భర్త నర్సయ్య కొద్ది రోజుల క్రితం మరణించడం జరిగింది. జై భీమ్ యూత్ మానవత్వ దృక్పథంతో ముందుకు వచ్చి నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేయటం జరిగింది.మా జై భీమ్ యూత్ ఎల్లవేళలా అండగా ఉంటామని, కుటుంబానికి మనోధైర్యాన్ని చెప్పి తమ వంతు సహాయంగా భాధితకుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయటం జరిగింది.జై భీమ్ యూత్ అధ్యక్షులు ఆకారం మహేందర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఎల్లపుడూ అండగా మా జై భీమ్ యూత్ ఎప్పుడు ముందు వుంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో తమ వెంట జై భీమ్ యూత్ సభులు జేఎల్ఎం కేశపురం రాజు,ముక్కెర గిరి, కొలిపాక ప్రవీణ్, హరి,ఆకారం వంశి,తిరుమలపురం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామానికి చెందిన కొలిపాక సాయిలు మరియు మాజీ సర్పంచ్ రమ్య యేసు గారి తల్లి గారు కొలిపాక లక్ష్మి భర్త నర్సయ్య కొద్ది రోజుల క్రితం మరణించడం జరిగింది. జై భీమ్ యూత్ మానవత్వ దృక్పథంతో ముందుకు వచ్చి నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేయటం జరిగింది.మా జై భీమ్ యూత్ ఎల్లవేళలా అండగా ఉంటామని, కుటుంబానికి మనోధైర్యాన్ని చెప్పి తమ వంతు సహాయంగా భాధితకుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయటం జరిగింది.జై భీమ్ యూత్ అధ్యక్షులు ఆకారం మహేందర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఎల్లపుడూ అండగా మా జై భీమ్ యూత్ ఎప్పుడు ముందు వుంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో తమ వెంట జై భీమ్ యూత్ సభులు జేఎల్ఎం కేశపురం రాజు,ముక్కెర గిరి, కొలిపాక ప్రవీణ్, హరి,ఆకారం వంశి,తిరుమలపురం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు