మన ప్రగతి న్యూస్. చిట్యాల
చిట్యాల ఎస్ఐ శ్రవణ్ కుమార్ సిఐ మల్లేష్ గారు పోగొట్టుకున్న మొబైల్స్ లని తిరిగి బాధితులకు అందించారు, చల్లగరిగ గ్రామానికి చెందిన
శ్రీ బైరన్ రెడ్డి మరియు చిట్యాల మండల కేంద్రానికి చెందిన గోల్కొండ సతీష్ ఫోన్ ని పోగొట్టుకొని పోలీస్ స్టేషన్లో తమ మొబైల్ ఫోన్లు పోయాయని దరఖాస్తు ఇవ్వగా, అట్టి మొబైల్ ఫోన్ CEIR పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లను గుర్తించి ఈరోజు శ్రీ బైరన్ రెడ్డి మరియు సతీష్ కి అందించడం జరిగింది, అట్టి మొబైల్ ఫోన్స్ నీ గుర్తించడంలో సహాయపడిన కానిస్టేబుల్ లాల్ సింగ్ నీ సిఐ గారు అభినందించారు
ప్రజలకి ఎవరికైనా మొబైల్స్ దొరికితే పోలీస్ స్టేషన్ ల లో అప్పచ్చెప్పలని, ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీ నీ ఉపయోగించి మొబైల్స్ నీ సులువుగా గుర్తించవచ్చు అని, దొరికి కి మొబైల్స్ తమ వద్ద ఉంచుకోకుండా పోలీస్ స్టేషన్ లో అప్పగించి మంచి మనుసు చాటుకోవాలని తెలిపారు