Breaking News

విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి

మన ప్రగతి న్యూస్/రామన్నపేట:

రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామానికి చెందిన కన్నేబోయిన నరసింహ, తండ్రి శంకరయ్య మధ్యాహ్నం పశువులను మెపుతున్న సమయంలో తెగిపడిన తీగలకు రెండు గేదెలు తాకడంతో అక్కడికక్కడే రెండు మృతి చెందాయి.రెండు గేదెలు ఖరీదు దాదాపు లక్ష ఇరువది వేల రూపాయల విలువ గల పాడి గేదెలు కళ్ళముందే విద్యుత్ ఘాతంతో చనిపోవడంతో రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు.విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించి చనిపోయిన గేదెలకు నష్టపరిహారం కల్పించాలని పలువురు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు