Breaking News

పోలీస్ అమరవీరుల స్మారక ఉత్సవాల సందర్బంగా పోలీసుల సైకిల్ ర్యాలీ

మన ప్రగతి న్యూస్/రామన్నపేట:

పోలీసు అమరవీరుల స్మారక ఉత్సవాల సందర్బంగా రామన్నపేట మండలంలో సైకిల్ ర్యాలీను పోలీసు స్టేషన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించి ప్రజలకు అమరవీరుల సేవల గురించి, వారు చేసిన త్యాగం గురించి పోలీసు సంస్కరణల గురించి అలాగే ప్రజలకు మరియు పోలీసు వారికి మధ్య గల సంబంధాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిఐ ఎన్.వెంకటేశ్వర్లు,ఎస్ ఐ డి.నాగరాజు, సిబ్బంది ఎం.సురేందర్,ఏ ఎస్ఐ రాంబాబు,కమలాకర్,డి.స్వామి, లింగస్వామి, కవిత(డబ్ల్యూ పీసీ), నాయకులు అక్రమ్,పృథ్వీ మరియు జూనియర్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు