Breaking News

భూదాన్ కూచిపూడి నృత్య బృందానికి భారత్ ఆర్ట్ అకాడమీచే సన్మానం

మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి:

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని భారత్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వ హించిన అన్నమయ్య నృత్యోత్సవాల(2025)లోయాదాద్రి భువనగిరి జిల్లా -భూ దాన్ పోచంపల్లి కి చెందిన కూచిపూడి నృత్య బృందం చేసిన నృత్య ప్రదర్శన ఆక ట్టుకున్నందున ఈ బృందాన్ని అకాడమీ వారు సన్మానించడం జరిగింది. స్థానిక శ్రీ దేవి కూచిపూడి అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి గురువు బడుగు నికిత తన శిష్య బృందం సిరిమల్లె గీతిక , భవిష్య ,ఐశ్వర్య, నవీన లతో కలిసి నృత్య ప్రదర్శ న చేయడం జరిగింది. చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకోవడంతో అకాడమీ వా రు నిఖిత శిష్య బృందాన్ని శాలువాలతో సత్కరించి, మెమెంటోలు అందజేశారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి