Breaking News

రోడ్డుపై గుంతలు పూడ్చివేత

మన ప్రగతి న్యూస్ /
రఘునాథపల్లి :

రఘునాథపల్లి మండల కేంద్రం లో సర్వీస్ రోడ్డు హన్మకొండ వైపు ప్రధాన రహదారిపై గుంతలు పడటంతో.. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు సిబ్బంది మరమ్మత్తులు చేసి సమస్య పరిష్కారం చేసినారు.రోడ్డుపై ఉన్న గుంతలను సిమెంటు, కంకరతో కలిపి పూడ్చి వేశారు. వీరిని ప్రయాణికులు, గ్రామస్తులు అభినందించారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి