_ డీఎంహెచ్ఓ డా. రజిత
మన ప్రగతి న్యూస్/
సిరిసిల్ల జిల్లా స్టాపర్ :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత రాజన్న సిరిసిల్ల సీజనల్ వ్యాధులలో భాగంగా వాతావరణంలో మార్పు ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలకు పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతున్నందున రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, 60 సంవత్సరాలు పైబడిన వారు, చిన్నపిల్లలు దగ్గు, జలుబు, ఆయాసం తో బాధపడే అవకాశము ఉన్నందున చలిని తట్టుకునేందుకు ఉన్ని దుస్తులు, స్వెటర్లు, మంకీ క్యాప్ ను ధనించాలని, చలికాలంలో ఎక్కువగా జలుబు ,దగ్గు ,ఆయాసం, (ఊపిరితిత్తుల ) నిమోనియా లాంటి వ్యాధులు వైరస్ వల్ల ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని, గుండె సంబంధిత వ్యాధితో బాధపడేవారు చలిలో తిరగకుండా మాస్కులు ధరించి జాగ్రత్త వహించాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేసినారు.

