Breaking News

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి

నల్లబెల్లి ఎస్సై వి .గోవర్ధన్

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

నర్సంపేట కోర్టులో ఈనెల 15న నిర్వహించే లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ గోవర్ధన్ సూచించారు . వారు మాట్లాడుతూ క్రిమినల్ కాంపౌండబుల్, సివిల్ ఆస్తి తగాదాలు ,కుటుంబ పరమైన వైవాహిక జీవితానికి సంబంధించిన ,రాజీ పడదగిన కేసుల్లో పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని ఎస్ఐ తెలిపారు. ఇరు వర్గాలు రాజీపడడంతో సమస్య పరిష్కారమే కాకుండా సాక్షి దారుల విలువైన సమయం డబ్బు ఆదా అవుతుందని అన్నారు.