మనప్రగతిన్యూస్/ జోగులాంబ గద్వాలజిల్లా ప్రతినిధి:
జోగులాంబ గద్వాల జిల్లాలోని బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి హసీనాకుమరణ శిక్ష విధించడం కక్ష సాధింపు చర్య అని సామాజిక విప్లవకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ అన్నారు.. ప్రభుత్వం మారినప్పుడల్లా ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని పాలన కొన సాగిస్తున్నారని అది ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చేపనిఅని.ప్రస్తుత ప్రభుత్వం విధించి మరణ శిక్ష నురద్దుచేసి.. హసీనా పైచట్టపరంగాచర్య తీసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు

