Breaking News

మంత్రి సురేఖను కలిసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

మనప్రగతిన్యూస్/ పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

పాలకుర్తి నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను సోమవారం హైదరాబాద్ లో మంత్రి సురేఖను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి దేవాలయాల పునరుద్ధరణ,సౌకర్యాల విస్తరణ కోసం నిధులు కేటాయించాలని మంత్రికి నివేదికను అందజే
సినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో గల దేవాలయాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సురేఖ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

వ్యవసాయ ఎగ్జిబిషన్‌కు ఏన్కూర్ మండలం నుంచి బయలుదేరిన రైతులు