Breaking News

వై ఆర్ నాయుడు (డిష్) ను పరామర్శించిన బి ఆర్ ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర…

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వై ఆర్ నాయుడు (డిష్ నాయుడు) మాతృమూర్తి మెచ్చర్ల పైడితల్లి మరణించి విషయం తెలుసుకొని పాల్వంచ లోని డిష్ నాయుడు నివాసానికి వెళ్లి పైడితల్లి కి నివాళులర్పిచ్చి అనంతరం నాయుడు మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పిన బిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు నాయకులు కార్యకర్తలు పలువురు మున్నూరు కాపు సంఘం నాయకులు ,కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి