Breaking News

ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నవంబర్ 21న విజయవంతం చేయాలి

మన ప్రగతి న్యూస్/కల్వకుర్తి:

తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నాగర్ కర్నూల్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్ గొడుగు భానుచందర్ ముదిరాజ్. నవంబర్ 21 ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం మత్స్యకారులు ప్రతి గ్రామంలో జెండా ఎగరవేసి ర్యాలీతో విజయవంతం చేయాలని కోరుకోవడం జరిగింది.

వ్యవసాయ ఎగ్జిబిషన్‌కు ఏన్కూర్ మండలం నుంచి బయలుదేరిన రైతులు