మన ప్రగతి న్యూస్/కల్వకుర్తి:
తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నాగర్ కర్నూల్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్ గొడుగు భానుచందర్ ముదిరాజ్. నవంబర్ 21 ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం మత్స్యకారులు ప్రతి గ్రామంలో జెండా ఎగరవేసి ర్యాలీతో విజయవంతం చేయాలని కోరుకోవడం జరిగింది.

