-అయ్యప్ప స్వామికి ఆరాట్టు
మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి:
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో అయ్యప్ప స్వామి బ్రహ్మోత్స వాలు మహా వైభవంగా ని ర్వహింపబడుచున్నాయి.దీనిలో భాగంగా గురువారం నాడు అయ్యప్ప స్వా మికి ఆరట్టు కార్యక్రమం నిర్వహింపచేశారు. ఇదిలా ఉండ గా ఇప్పటికే స్వామివారికి మహా పడిపూజ , పల్లివేట, కార్యక్రమాలు వైభవంగా నిర్వహింపబడ్డాయి. మహా అన్నదాన కార్యక్రమం నిర్వహింపచేశారు .ఈ కార్యక్ర మాల్లో భక్తజనులు విశేష సంఖ్యలో పాల్గొంటున్నారు. అయ్యప్ప స్వామి మాల ధారణ చేసిన భక్తులు, భక్తజనులు స్వామియే శరణమయ్యప్ప అంటూ చేసిన నినాదాలు ఆలయ పరిసరాల్లో మారు మ్రోగాయి. ఆలయ కమిటీ వారు భక్తజను ల సౌకర్యార్థమై పలు సౌకర్యాలు చేశారు.

