ఎమ్మెల్యే కి వినతి పత్రం
మన ప్రగతి న్యూస్/కుత్బుల్లాపూర్:
ఆస్బెస్టాస్ కాలనీ లోని ఆనంద్ జే హెచ్ ఏ ఇంటి ముందు అనగా ఐడిపీఎల్, ఐలా, జిహెచ్ఎంసి మూడు కలసి ఉన్న ఓపెన్ ల్యాండ్ లో చేత జమ అవుతుంది అని ఎమ్మెల్యే కి వినుత పత్రం ఇవ్వడం జరిగింది.వెంటనే జిహెచ్ఎంసి సానిటరీ అధికారి మనోహర్ రెడ్డి పంపించడం జరిగింది. అక్కడ చెత్త వేస్తున వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఫైన్ వేయడం వేశారు.తోటి వారికి సహాయం చేయాలని ప్రయత్నించిన ఆస్బెస్టాస్ కాలనీ వాసులు బాల రాజ, రవి కిరణ్, శ్రీకాంత్ , ఆనంద జే హెచ్ ఏ వీరిని జిహెచ్ఎంసి, ఐలా వారు అభినంద్చారు…


