Breaking News

గత మూడు నెలలుగా మంజీరా లైన్ లీకేజీ పట్టించుకోని అధికారులు

వాగుల ప్రవహిస్తూన మంజీరా త్రాగునీరు

ఇంత నిర్లక్ష్యంగా వ్యవరించడానికి కారణమేమిటి

అధికారుల నిర్లక్ష్యం జనాలకు శాపమా

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..

మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ :

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 డివిజన్ రోడ్డు నడిబొడ్డున నరకం అనుభవిస్తున్న పట్టించుకునే నాధుడు లేక ప్రజల అవస్థలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది.ఇది ఒకటి, రెండు రోజుల నుండి వస్తున్నవి కాదు, గత మూడు నెలల నుండి ప్రవహిస్తూనే ఉంది. రోజుకు అనేక మంది పాదచారులు,వాహన దారులు చాలా ఇబ్బందిగా రాకపోకలు సాగిస్తున్నారు. దిగువగా ఉన్న పరిసర కాలనీలలో నీరు ప్రవహిస్తున్నాయి. రోడ్డుపై తినుబండారాలను వ్యాపార సముదాయాలు కూడా ఉన్నాయి. తూతు మంత్రంగా వ్యవహరిస్తున్న స్థానిక అధికారులు
ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఎదురుచూస్తున్న కాలనీవాసులు. ప్రవహిస్తున్న నీరు వల్ల బురదగా మారి దోమల బెడద వల ప్రజలు రోగుల పాలవుతున్నారు ఇది ఎప్పటికి ఇలాగే ఉంటే ప్రజలు రోగాలతో ఆసుపత్రులు పాలు కావడం ఖాయం అంటున్న కాలనీవాసులు…