బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
అంతర్జాతీయం

గత మూడు నెలలుగా మంజీరా లైన్ లీకేజీ పట్టించుకోని అధికారులు

వాగుల ప్రవహిస్తూన మంజీరా త్రాగునీరు

ఇంత నిర్లక్ష్యంగా వ్యవరించడానికి కారణమేమిటి

అధికారుల నిర్లక్ష్యం జనాలకు శాపమా

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ :

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 డివిజన్ రోడ్డు నడిబొడ్డున నరకం అనుభవిస్తున్న పట్టించుకునే నాధుడు లేక ప్రజల అవస్థలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది.ఇది ఒకటి, రెండు రోజుల నుండి వస్తున్నవి కాదు, గత మూడు నెలల నుండి ప్రవహిస్తూనే ఉంది. రోజుకు అనేక మంది పాదచారులు,వాహన దారులు చాలా ఇబ్బందిగా రాకపోకలు సాగిస్తున్నారు. దిగువగా ఉన్న పరిసర కాలనీలలో నీరు ప్రవహిస్తున్నాయి. రోడ్డుపై తినుబండారాలను వ్యాపార సముదాయాలు కూడా ఉన్నాయి. తూతు మంత్రంగా వ్యవహరిస్తున్న స్థానిక అధికారులు
ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఎదురుచూస్తున్న కాలనీవాసులు. ప్రవహిస్తున్న నీరు వల్ల బురదగా మారి దోమల బెడద వల ప్రజలు రోగుల పాలవుతున్నారు ఇది ఎప్పటికి ఇలాగే ఉంటే ప్రజలు రోగాలతో ఆసుపత్రులు పాలు కావడం ఖాయం అంటున్న కాలనీవాసులు…