Breaking News

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో పి. ఉమారాణి

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి

మండలంలోని నల్లబెల్లి గ్రామపంచాయతీ ఎలక్షన్ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డిఓ పి. ఉమారాణి. అనంతరం స్థానిక తాసిల్దార్ ముప్పు కృష్ణను ఎంపీడీవో శుభనివాసను నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి క్లస్టర్ లోని తొమ్మిది గ్రామపంచాయతీ కార్యాలయాలను తనిఖీ చేయవలసిందిగా అధికారులకు సూచనలు చేశారు. నామినేషన్ ప్రక్రియకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..