Breaking News

మండలంలోని 10 నామినేషన్ సెంటర్ ను పరిశీలించిన ఎంపీడీవో, ఎస్సై

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా 10 నామినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆదివారం స్థానిక ఎంపీడీవో రవీంద్రారెడ్డి, స్థానిక ఎస్సై సాయి కిషోర్ రెడ్డి ఎన్నికల నామినేషన్ కోసం ఏర్పాటు చేసిన 10 సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల సెంటర్లో పనిచేస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..