మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల జిల్లా:
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మానేరు వాగులో మృతదేహం శుక్రవారం లభ్యమయింది.మృతుడు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి ప్లాట్స్ (టెక్స్ టైల్ పార్క్) కు చెందినా ఎల్లే రమేష్ గా గుర్తించిన పోలీసులు, మృతుడికి భార్య లత కొడుకు శశాంక్ (06)కూతురు భావన (15)పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

