_ ఒకరి పై కేసు నమోదు
_ ఎస్సై సిహెచ్ గణేష్
మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో నారాయణపురం చంద్రం అనే వ్యక్తి అక్రమంగా బెల్టు షాప్ మద్యం విక్రయిస్తున్నాడు,ఈ సమాచారం మేరకు అతని ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు,ఈ సోదాలో రూ ,10.440 లీటర్ విలువ గల మద్యాన్ని సీజ్ చేసి ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై సిహెచ్ గణేష్ తెలిపారు, మండలంలో ఎవరైనా బెల్ట్ షాపుల ద్వారా అక్రమంగా మద్యం రవాణా మద్యం అమ్ముతే కఠిన చర్యలు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు…

