బ్రాహ్మణపల్లి రాజకీయాల్లో కొత్త ఊపు
మన ప్రగతి న్యూస్/ ఎల్లారెడ్డి:
ఎల్లారెడ్డి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. గ్రామానికి చెందిన యువ నాయకుడు టీ అవగాహన ఉందని, తానుఈ డిగ్రీ వరకుచదువుకున్నానని,
సమాజ అవగాహనతో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధ గ్ 6చేసుకున్నానని తెలిపారు.ఈ గ్రామ ప్రజలు ఒక అవకాశం ఇస్తే తమ నమ్మకానికి తగ్గట్లుగా కష్టపడి పని చేసిఈ బ్రాహ్మణపల్లిని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. యువ నాయకత్వం గ్రామాభివృద్ధికి దోహదం చేస్తుందనే విశ్వాసంతో ప్రజలు ఎదురుచూస్తున్న నేపథ్యంలో భాను ప్రసాద్ పోరు గ్రామంలో హాట్టాపిక్గా మారింది.

