బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
అంతర్జాతీయం

ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా

బ్యాటు గుర్తుకే ఓటు వేయండి నన్ను గెలిపించండి

ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి ఠాకూర్ పలకాల సునీత

మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

ఆదరించి నన్ను గెలిపిస్తే బోల్లోనిపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి ఠాకూర్ పలకాల సునీత అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో సంవత్సరలా నుండి గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంగా ఉందని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రాణా ప్రాయ స్థితిలో గ్రామంలో కనీసం హాస్పటల్ సదుపాయం లేదని ఈ గ్రామానికి మంజూరైన హాస్పిటల్ను ముచింపుల గ్రామానికి తరలించారని, గ్రామానికి కనీసం గ్రామపంచాయతీ భవనం కూడా లేదని ఇన్ని సంవత్సరాల పరిపాలనలో రాజకీయ నాయకులు దీనిపై శ్రద్ధ ఎందుకు పెట్టలేదని అన్నారు. నన్ను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి పనిచేస్తానని తెలిపారు.