మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
టెక్స్టైల్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కేంద్ర చేనేత జవ్లి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కత్ చేనేత వస్త్రాల ప్రిం టింగ్ చీరలను తయారుచేయడాన్ని అరికట్టాలని కోరుతూ విజ్ఞాపన పత్రం అంద జేయడం పట్ల హర్షిస్తూ చేనేత నేత తడక యాదగిరి, స్థానిక చేనేత పట్టుచీరల ఉ త్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు భారత లవ కుమార్ గురువారం నాడు ఎంపీని కలిసి సన్మానించారు. చేనేతల కోరిక మేరకు ఎంపీ చొరవ చూపి ప్రింటెడ్ చీరల త యారీని అరికట్టుటకై ఎంపీ చొరవను ప్రశంసిస్తూ, తాము కోరిన విధంగా ప్రింటెడ్ చీరల తయారీని పూర్తి గా అరి కట్టించాలని ఎంపీ ని కోరడం జరిగింది.

