Breaking News

ఈ నెల 10న హుండీ లెక్కింపు

-కార్య నిర్వహణ అధికారి సుధాకర్

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

గురుకు శివకు నివాళులర్పించిన బీఎస్పీ నాయకులు

శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో గుట్టపై స్వయంబు వెలిసిన శ్రీ మత్స్యగిరింద్ర స్వామి జాతర జనవరి 29 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 2న ఘనంగా ముగిసింది.స్వామి వారి హుండీ లెక్కింపు ఆలయ పరిధిలో ఈ నెల దేవాదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు తో ఈ నెల 10వ తేదీన నిర్వహించినట్లు కార్య నిర్వహణ అధికారి సుధాకర్ తెలిపారు.ఈ బహిరంగ హుండీ లెక్కింపు కార్యక్రమానికి మండల అధికారులు,ధర్మకర్తలు,భక్తులు ప్రజలు పాల్గొనాలని కోరారు.